Advertisement

అప్పట్లో ఓ దెయ్యం ఉండేది

Posted : September 17, 2020 at 1:28 pm IST by ManaTeluguMovies

‘ఖైదీ’తో సూపర్‌ హిట్‌ ఇచ్చారు తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ఆ తర్వాత తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌తో ‘మాస్టర్‌’ తెరకెక్కించారు. లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు తన తాజా చిత్రం లోకనాయకుడు కమల్‌హాసన్‌తో ఉంటుందని ప్రకటించారు. ఈ చిత్రం కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేసి ఈ వార్తను ప్రకటించారు లోకేశ్‌. అందులో ‘అప్పట్లో ఓ దెయ్యం ఉండేది’ అని రాసి ఉంది.

కమల్‌హాసన్‌ నిర్మాణ సంస్థ రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2021 వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి అనిరు«ద్‌ సంగీత దర్శకుడు. కమల్‌హాసన్‌ స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చానని పలు సందర్భాల్లో చెప్పారు లోకేశ్‌. 2021లో విడుదలయ్యేవాటిలో కమల్‌ హీరోగా తాను తీయబోతున్న సినిమా ఉత్తమ చిత్రంగా ఉంటుందని కూడా అన్నారు లోకేశ్‌ కనగరాజ్‌.


Advertisement

Recent Random Post:

రఘురామరాజుకు కూటమి షాక్ | Raghu Rama Krishna Raju |

Posted : March 25, 2024 at 11:37 am IST by ManaTeluguMovies

రఘురామరాజుకు కూటమి షాక్ | Raghu Rama Krishna Raju |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement