Advertisement

ఆది పురుష్ ముందు రావడం మాకు కలిసొస్తుంది: నాగ్ అశ్విన్

Posted : February 22, 2021 at 11:40 pm IST by ManaTeluguMovies

ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేసిన మొదటి సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామా. అయితే ఈ సినిమా క్రమంగా వెనక్కి వెళ్ళిపోతూ వచ్చింది. ప్రభాస్ ఈలోగా ఆది పురుష్, సలార్ సినిమాలను ఒప్పుకున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి.

ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ రీసెంట్ గా ప్రభాస్ తో సినిమా గురించి స్పందించాడు. ఈ సినిమా షూటింగ్ జులైలో మొదలవుతుందని అన్నాడు. తమ సినిమా కంటే ముందు ఆది పురుష్ రావడం తమకు కలిసొస్తుందని నాగ్ అశ్విన్ అభిప్రాయం. ఎందుకంటే ఆది పురుష్ అనేది రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు.

అందుకని ఈ చిత్రం నార్త్ ఇండియాలో రూరల్స్ ఏరియాస్ లోకి కూడా వెళ్తుంది. ప్రభాస్ మార్కెట్ కచ్చితంగా మరో 30 శాతం పెరుగుతుంది. ఈ పెరిగిన మార్కెట్ తమ సినిమాకు సహాయపడుతుందని నాగ్ అశ్విన్ అభిప్రాయం.


Advertisement

Recent Random Post:

RanaRangam : బంధువా.. ఇచ్చేయ్‌ టికెట్ ..! | వేలు విడిచిన చుట్టానికైనా సరే..! | AP Politics

Posted : March 28, 2024 at 10:31 pm IST by ManaTeluguMovies

RanaRangam : బంధువా.. ఇచ్చేయ్‌ టికెట్ ..! | వేలు విడిచిన చుట్టానికైనా సరే..! | AP Politics

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement