వీరిని ఆదుకునేందుకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కూడా ముందుకొచ్చారు. తన వంతు సాయంగా 2లక్షల 50వేలు సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని కెట్టో సంస్థకు అందించారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అల్లు శిరీష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. మరెంతోమంది దాతలు విరాళాలు అందిస్తున్నారు. ఇందుకు చలించిన ఎందరో తన దాతృత్వంతో వారు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంస్థ సేకరించిన విరాళాలతో కార్మికులకు ప్రయాణ సౌకర్యం, శానిటేషన్ కిట్లు అందిస్తూ వారు ఇళ్లకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
https://twitter.com/AlluSirish/status/1263417877413031940