అంజయ్యతో చర్చలు జరిపి పార్టీలో చేరేలా చొరవ చూపిన ఎమ్మెల్యేలు పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి.. ఆయన్ను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ తెలిపారు. సాగర్ లో బీజేపీ అభ్యర్ధిగా రవి నాయక్ కు టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.