2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణకు జానారెడ్డే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఈ మాటలు చెప్తున్నానని అన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కూడా సంచలనం రేపాయి.నాగార్జున సాగర్ లో తామంతా బలవంతం చేస్తేనే జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సాగర్ లో రెండోసారి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారంటే జానారెడ్డి ఎఫెక్టేనని.. ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు తథ్యం అని అన్నారు.