టీమ్ నుండి బ్రేక్ తీసుకున్న కీర్తి సురేష్ మళ్ళీ దుబాయ్ చేరుకుంది. రేపటి నుండి ఆమె షూటింగ్ లో పాల్గొంటుంది. ఫిబ్రవరి 21తో ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ మహేష్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ షూటింగ్ లో జరిగిన విశేషాలను ఒక స్పెషల్ వీడియోలా రూపొందించి విడుదల చేయనున్నారట. పరశురామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.