నిన్నటికి నిన్న రాజశేఖర్ కుమార్తెలు సీసీసీ కి రెండు లక్షలు ఇస్తే, చిరంజీవి సంస్థకి రాజశేఖర్ కుమార్తెల విరాళం అంటూ వెబ్సైటులో పేర్కొన్నారు. సీసీసీ కోసం చేసిన పాటలో నాగార్జున మినహా ముగ్గురు మెగా హీరోలే ఉండడం, చిరంజీవికి సన్నిహితులైన మెహర్ రమేష్ లాంటి వాళ్ళు ఈ చారిటీ ద్వారా లబ్ధిదారులకు అన్నీ అందజేయడం లాంటివి చిత్ర పరిశ్రమలోనే కొందరికి నచ్చడం లేదట.
అయితే బయటపడితే అనవసరంగా రచ్చ చేసినట్టు ఉంటుందని, సైలెంట్ గా తమకి తెలిసిన మీడియా ద్వారా ఇలా అక్కసు వ్యక్తం చేస్తున్నారట.