దాంతో ఇప్పటికే జయమ్మ పంచాయతీ, ఆకాశ వనంలో అర్జున కళ్యాణం చిత్రాలు మే మొదటి వారానికి వాయిదా పడ్డాయి. ఇప్పుడు అదే కోవలోకి కృష్ణ వ్రిందా విహారి చేరింది. ఈ చిత్రం ఏప్రిల్ 22 నుండి మే మూడో వారానికి వాయిదా పడింది. త్వరలోనే చిత్ర విడుదలను అధికారికంగా ప్రకటిస్తారు.
షేర్లే సెటియా ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. అనీష్ ఆర్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.