కానీ ఇప్పుడు వెండి తెర డెబ్యూకు సిద్ధమైంది ఈ నటి. రీసెంట్ గా ఉస్తాద్ రామ్ పోతినేని లింగుసామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం ప్రేమీ విశ్వనాథ్ ను అప్రోచ్ అవ్వగా కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.