అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన పైడిపల్లి దాంతో మాత్రం విజయ్ ను మెప్పించలేకపోయాడు. ఈ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేర్పులు సూచించినట్లు తెలుస్తోంది.
దీంతో వంశీ మరోసారి తన టీమ్ తో స్క్రిప్ట్ చేంజస్ పై వర్క్ చేస్తున్నాడు. కథా చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వస్తుంది.