Advertisement

అనసూయ పోస్ట్ చేసిన ఫోటో కారణంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్న నెటిజెన్

Posted : March 4, 2021 at 10:55 pm IST by ManaTeluguMovies

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ క్రమంగా ఇప్పుడు సినిమాల్లో భారీ అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం కేరళలో ఉంది అనసూయ. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతోన్న భీష్మ పర్వం సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. తెలుగులో రంగమార్తాండ, ఖిలాడీ చిత్రాల్లో నటిస్తోంది.

సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో అనసూయ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెల్సిందే. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంది అనసూయ. ఈరోజు లైట్ పింక్ కలర్ శారీలో తన పిక్స్ ను పోస్ట్ చేసింది.

శారీలో కూడా హొయలు ఎలా ఒలికించాలో అనసూయకు బాగా తెలుసు. ఇదిలా ఉంటే ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి భారీ స్థాయిలో కామెంట్లు వస్తున్నాయి. శారీ మీకు బాగా సూట్ అయింది. ఇక నుండి శారీలోనే జబర్దస్త్ కు రండి అని ఒకరంటే, మరీ ఇంత అందంగా ఉన్నారు, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చా? ఒక కొంటె నెటిజెన్ స్పందించాడు.


Advertisement

Recent Random Post:

కూటమి ఓట్లు ఎవరెవరికో పడ్డాయా..? పోల్ ఏజెంట్స్ ఏం చెప్తున్నారు..? | Rajahmundry | OTR

Posted : May 21, 2024 at 8:22 pm IST by ManaTeluguMovies

కూటమి ఓట్లు ఎవరెవరికో పడ్డాయా..? పోల్ ఏజెంట్స్ ఏం చెప్తున్నారు..? | Rajahmundry | OTR

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement