Advertisement

ఇక సెలవు అంటున్న ముద్దుగుమ్మ

Posted : June 25, 2021 at 10:25 am IST by ManaTeluguMovies

సీనియర్‌ స్టార్‌ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్‌. ఈమె తెలుగు లో జోష్ సినిమా లో నాగ చైతన్య కు జోడీగా నటించి పరిచయం అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడి కెరీర్‌ ఏమాత్రం ఆశాజనకం గా లేదు. తెలుగు లో నటించిన మొదటి సినిమా ప్లాప్ అవ్వడం తో అప్పటి నుండి కూడా ఈమె కెరీర్‌ అంతంత మాత్రంగానే కొనసాగుతూ వచ్చింది. మూడు భాషల్లో నటించినా కూడా ఈ అమ్మడికి ఏ ఒక్క చోట పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు.

ఇన్ని సంవత్సరాల కెరీర్ లో మంచి సక్సెస్ దక్కి దాని ద్వారా ఆఫర్లు వచ్చిందే లేదు. దాంతో ఈ అమ్మడు మెల్ల గా కెరీర్‌ కు గుడ్‌ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆఫర్ల కోసం ఎదురు చూసి చూసి తాను అలసి పోయాను. ఇంకా ఆఫర్లు వస్తాయనే నమ్మకం నాకు లేదు అంటూ తాను సినిమా లకు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా చెప్పకనే చెప్పింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈమె మళ్లీ ఇండస్ట్రీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అది ఎంత వరకు నిజం అనేది చూడాలి.


Advertisement

Recent Random Post:

సీఎం బస్సు యాత్రకు ఇవాళ విరామం | CM YS Jagan Bus Yatra

Posted : April 22, 2024 at 11:34 am IST by ManaTeluguMovies

సీఎం బస్సు యాత్రకు ఇవాళ విరామం | CM YS Jagan Bus Yatra

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement